బాబు వ్యాఖ్యల ఎఫెక్ట్: 'ఉప ఎన్నికల్లో డబ్బు పంచనని ప్రమాణం చేస్తారా'
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో డబ్బులు పంచనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
అమరావతి: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో డబ్బులు పంచనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
అభివృద్ధి చేస్తున్నామని, మా పాలన నచ్చకుంటే మేం వేసిన రోడ్లపై నడవవద్దని, ఓటుకు నేను రూ.5000 ఇవ్వగలనని, ఎందుకు ఇవ్వాలని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై రామకృష్ణ ఘాటుగా స్పందించారు. రోడ్లు వేసేది ప్రజల సొమ్ముతో అని, చంద్రబాబు సొంత సొమ్ముతో కాదన్న విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులను వెలివేసిన ఘటనపై సీఎం స్పందించాలని, బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామన్నారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications