ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు (ఫోటోలు)

అమరావతి: ఓ తండ్రి కన్నీటి గాథ ఇది. ఇంటి నుంచి పారిపోయిన తన కుమారుడికి కన్న తండ్రే అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చింది. అంతేకాదు నాలుగు రోజుల తర్వాత కొడుకు మృతదేహం లభ్యం కావడంతో ఆ తల్లిదండ్రులకు దుంఖం కట్టలు తెంచుకుంది. పున్నమి నరకం నుంచి తప్పిస్తాడనుకున్న కుమారుడికి తమ చేతులతో అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చిందంటూ వారి కన్నీటి రోదనతో ఆ ప్రాంతం హోరెత్తింది.

ఇంటి నుంచి పారిపోయి వచ్చింది ఇందుకా... కొడుకా అంటూ తల్లిదండ్రులు, సోదరుడు విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. అశ్రునయనాల మధ్య జనార్దన్ మృతదేహానికి శ్మశానవాటకిలోనే దహన సంస్కారాలు పూర్తి చేసి బాధతో స్వగ్రామం బయల్దేరారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు


వివరాల్లోకి వెళితే.... గత నెల 29న అర్ధరాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్లై ఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా దంతేరుకు చెందిన నక్కా జనార్ధన్ మృతి చెందాడు.

 ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు


పరిహారం కోసం ఆశపడి నంది అప్పారావు అనే వ్యక్తి పోలీసులను మభ్యపెట్టి జనార్ధన్ శవాన్ని తీసుకుపోయి ఖననం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మృతదేహం ఇప్పించాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు


ఈ మేరకు గురువారం డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్, డాక్టర్ రమణమూర్తి, టూటౌన్ సీఐ శ్రీనివాసరావు దగ్గరుండి బంధువుల సమక్షంలో మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు


మృతదేహాన్ని పూడ్చి పెట్టి నాలుగు రోజులవడంతో పూర్తిగా పాడైపోయింది. దీంతో వారి సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు అక్కడే పూర్తి చేసి పుట్టుడు దుఃఖంతో స్వస్థలానికి పయణమయ్యారు.

 ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

గత సోమవారం ఐదు అనాథ శవాలు రావడంతో రెండు మృతదేహాలు ఒక గొయ్యిలో, మిగిలిన మూడు మృతదేహాలు మరో గొయ్యిలో పాతిపెట్టారు.

 ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు


దీంతో జనార్థన్ మృతదేహం ఏ గొయ్యిలో ఉందో తెలియలేదు. ఓ గోయ్యి పరిశీలించినా అందులో జనార్థన్ మృతదేహం లేకపోవడంతో దానిని పూడ్చి వేశారు.

 ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు


రెండో గొయ్యి తవ్వగా మూడు మృతదేహాలు కనిపించాయి. జనార్ధన్ మృతదేహం పైనే ఉండటంతో వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+