ఒంగోలులో భూకంపం, ఇళ్లనుంచి పరుగులుతీసిన జనం..
ప్రకాశం జిల్లా ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో జనం ఆందోళనకు గురయ్యారు. కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు కొనసాగాయి. ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. తర్వాత ప్రకంపనలు తగ్గిపోవడంతో.. జనం ఊపిరి పీల్చుకున్నారు.
Recommended Video
శర్మ కాలేజీ, అంబేద్కర్ భవన్, గద్దలకుంట, మామిడిపాలెం, దేవుడి చెరువులో భూమి కంపించింది. తర్వాత ఆగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కానీ కాసేపు తాము ఆందోళనకు గురయ్యాయని చెబుతున్నారు. రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు కర్ణాటక, జార్ఖండ్లోనూ భూకంపం వచ్చింది. ఉదయం 6.55 గంటలకు జార్ఖండ్ జంషెడ్పూర్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7గా ఉంది. ఇటు కర్ణాటకలోని హంపిలోనూ భూకంపం సంభవించింది. దీని తీవత్ర 4గా నమోదైంది. దీంతో అక్కడ కూడా జనాలు భయాందోళనకు గురయ్యారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications