విజయవాడ-హైదరాబాద్ రూ.16వేలా?: ‘గన్నవరం’పై గాలి ఆగ్రహం
అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో అధిక ఛార్జీలు వసూలు చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం శాసనమండలిలో ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
గన్నవరం విమానాశ్రయంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని గాలి మండిపడ్డారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ. 16వేలు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అధిక ఛార్జీలు వసూలు చేయడం వల్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా స్పందించాలని కోరారు. వీలైనంత త్వరగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
More From
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications