విజయవాడ-హైదరాబాద్ రూ.16వేలా?: ‘గన్నవరం’పై గాలి ఆగ్రహం
అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో అధిక ఛార్జీలు వసూలు చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం శాసనమండలిలో ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
గన్నవరం విమానాశ్రయంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని గాలి మండిపడ్డారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ. 16వేలు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అధిక ఛార్జీలు వసూలు చేయడం వల్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా స్పందించాలని కోరారు. వీలైనంత త్వరగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
More From
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications