విద్యార్థిని ఆత్మహత్య: ఆగ్రహించిన విద్యార్థులు హాస్టల్ ఫర్నిచర్ ద్వంసం
గుంటూరు విద్యానగర్ లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెస్సార్ మ్యాట్రిక్స్ కళాశాల లో ఇంటర్ చదువుతున్న ప్రకాశం జిల్లా వనపర్రు కి చెందిన ఎన్.
గుంటూరు: గుంటూరు విద్యానగర్ లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెస్సార్ మ్యాట్రిక్స్ కళాశాల లో ఇంటర్ చదువుతున్న ప్రకాశం జిల్లా వనపర్రు కి చెందిన ఎన్. జయశ్రీ ఉదయాన్నే తన హాస్టల్ రూమ్ లో చున్నీ తో ఉరి వేసుకుంది.
తోటి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి హాస్టల్ నిర్వాహకులకు తెలియ జేశారు. విషయం తెలుసుకున్న బందువులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మరణించిన తమ కుమార్తె ని చూసి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఆగ్రహించిన బంధువులు హాస్టల్ లోని ఫర్నిచర్ ని ద్వంసం చేశారు.

కుర్చీలు, బల్లలు విరగగొట్టారు. కిటికీ అద్దాలు పగలగొట్టారు. పోలీసులు విషయం తెలుసుకుని పరిస్థితి ని చక్కదిద్దారు. కాగా, తమకు న్యాయం చేయాలని జయశ్రీ మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ హాస్టల్ హాస్టల్ వద్ద బందువులు ఆందోళనకు దిగారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications