దారుణం: యువకుడి గొంతు కోసిన హిజ్రాలు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట రైల్వేస్టేషన్లో దారుణం జరిగింది. బంగారు గొలుసు కోసం హిజ్రాలు ఓ వ్యక్తి గొంతు కోశారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు పూడేరు వాసి చిట్టిబాబుగా తెలుస్తోంది.
ప్రయాణికుడి నుంచి హిజ్రాలు డబ్బులు డిమాండ్ చేశారు. అందుకు అతను నిరాకరించడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. దాంతో వారు అతని గొంతు కోశారు. దాంతో అతను రక్తం మడుగులో కుప్పకూలిపోయాడు. అతని వద్ద ఉన్న బంగారు గొలుసును ఎత్తుకుని వారు పరారయ్యారు.

స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అతన్నిమెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
క్వారీలో పడి చిన్నారులు మృతి
ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications