అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు ఆదేశం, కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి లైన్ క్లియర్ అయింది. ఇందుకోసం త్రిసభ్య కమిటీకి హైకోర్టు ఆమోదం తెలిపింది. జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్టార్, జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఈ కమిటీతో కలిసి ఆస్తులు వేలం వేయాలని న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది.
ఇదే తరహాలో అన్నీ జిల్లాల్లో వేలం వేయాలని కోర్టు ఆదేశించింది.

మొదట గుర్తించిన పది ఆస్తుల్లో ఐదు ఆస్తుల వేలంపై ప్రకటలిచ్చి, ఆరు వారాల్లో పక్రియ పూర్తి చేయాలని హైకోర్టు పేర్కొంది. తరుపరి విచారణను జూన్ 25కి వాయిదా వేసింది.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications