నటిగా రాణించా, రాజకీయాల్లో కాలేదు: శారద

నటీనటులకు రిటైర్మెంట్ లేదని, మంచి పాత్రలు వస్తే తాను మళ్లీ నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం సినిమా రంగం విలువలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థం పర్థం లేని డైలాగులు, డాన్సులు చూస్తుంటే సినిమాలంటేనే విరక్తి కలిగేలా చేస్తున్నాయన్నారు. కుటుంబ సభ్యులు కలిసి సినిమాలు చూసే రోజులు పోయాయన్నారు.
కాగా, 1945లో గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టిన శారద తెలుగులో ఊర్వశి శారదగా పేరుగాంచింది. ఆమె తెలుగుదేశం పార్టీలో పని చేశారు. లోకసభకు ప్రాతనిథ్యం వహించారు.
శారద 1968లో తులాభారంలో, 1927లో స్వయంవరంలో, 1977లో నిమజ్జనంలో నటించి జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. 1979లో కేరళ స్టేట్ ఫిల్మ్ ఫేర్ అవార్డును ఇచ్చింది. 2010లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు వచ్చింది.
More From
-
డాడీ, మోదీ, చిన్న మోదీపైనే నా పోరాటం: కవిత -
చిరంజీవి మార్గమా? పవన్ వ్యూహమా? విజయ్ ముందున్న అసలు సవాల్ ఇదే! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications