కెసిఆర్కు రేవంత్ సవాల్: కిషన్ ఫైర్, ఎవరోనని కెటిఆర్

సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని... అమ్మ గుడి కట్టాలని చెబుతున్న కాంగ్రెసు నాయకులు ముందుగా తెలంగాణ కోసం అమరులైన పన్నెండుమంది సమాధులు కట్టి వాటి మధ్య ఆమె గుడి కట్టాలన్నారు. అమరుల సమాధుల మధ్య సోనియా గాంధీకి గుడి కడితే అమ్మ వారిని బలితీసుకుందని భవిష్యత్తు తరాలకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
కెసిఆర్పై కిషన్ రెడ్డి నిప్పులు
మోడీ.. గీడీ అన్న కెసిఆర్ పైన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. తాము కెసిఆర్.. గీసిఆర్ అని కూడా అనవచ్చని ఎద్దేవా చేశారు. మోడీ లేరంటూ కెసిఆర్ మాట్లాడటం సరికాదన్నారు. ఉదయం తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత వాస్తవమో.. మోడీ ప్రధాని కావడం అంతే వాస్తవమన్నారు. మోడీకి ఓటు వేయవద్దని కెసిఆర్ చెప్పడమేమిటన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యమన్నారు.
ఎవరు కావాలి: కెటిఆర్
ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజలు రానున్న ఎన్నికల్లో మన రాష్ట్రం.. మన పార్టీ... మన పాలన నినాదంతో ముందుకు సాగాలని తెరాస ఎమ్మెల్యే కెటి రామారావు పిలుపునిచ్చారు. ఢిల్లీకి తల వంచేవాళ్లు కావాలా లేక ఢిల్లీ మెడలు వంచేవాళ్లు కావాలా ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. అధిష్టానం ఫోన్ కాల్కే వణికిపోయే నాయకుల వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
-
డాడీ, మోదీ, చిన్న మోదీపైనే నా పోరాటం: కవిత -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications