వారికి కులగజ్జి: జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం, 'ఏపీలో విధ్వంసానికి జగన్ కుట్ర'
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డికి కోపం వచ్చింది. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్లకు కులగజ్జి పట్టుకుందని ఆయన ఆదివారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురంలో పారిశుద్ధ్యం పడకేసినా పట్టించుకోవడం లేదన్నారు.

అనంతపురం నగరంలో ప్రబలిన విష జ్వరలను, ప్రజా సమస్యలను స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పట్టించుకోవడంలో విఫలమయ్యారన్నారు. తాను అభివృద్ధి చర్యలు ప్రారంభిస్తే, దానికి కూడా వారు అడ్డు పడుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు.
ఏపీలో విధ్వంసం సృష్టించేందుకు జగన్ ప్రయత్నం: కళా వెంకట్రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. ప్యాకేజీ, ప్రత్యేక హోదా పైన ప్రతిపక్ష నేతకు అవగాహన లేదన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి టిడిపి కృషి చేస్తోందన్నారు.
-
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications