కెసిఆర్ మాస్కులతో యువతులు: కేక్ కట్ చేసిన కవిత(పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాద్లోని వెస్లీ చర్చిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత కేక్ కట్ చేశారు.
ప్రత్యేక ప్రార్థనల్లో కవితతోపాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం జరిగిన ప్రతి చోట విజయం సాధించాలని ప్రతి పాస్టర్ కేసీఆర్ను ఆశీర్వదించారని గుర్తు చేశారు.
పాస్టర్స్కు ఏ సమస్య వచ్చినా సీఎం కేసీఆర్ అండగా ఉంటారని స్పష్టం చేశారు. జంట నగరాల పాస్టర్లు సిఎం కేసీఆర్ను దీవించేందుకు వచ్చినందుకు కవిత వారికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా క్రిస్టియన్ భవన్ను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దేనని అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.
కెసిఆర్ మాస్కులతో..
సికింద్రాబాద్లోని వెస్లీ చర్చిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కెసిఆర్ మాస్కులతో..
ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత కేక్ కట్ చేశారు.
కెసిఆర్ మాస్కులతో..
ప్రత్యేక ప్రార్థనల్లో కవితతోపాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు పాల్గొన్నారు.
వెస్లీ చర్చిలో..
ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం జరిగిన ప్రతి చోట విజయం సాధించాలని ప్రతి పాస్టర్ కేసీఆర్ను ఆశీర్వదించారని గుర్తు చేశారు.
పాస్లర్ల నుంచి ఆశీర్వాదం
పాస్టర్స్కు ఏ సమస్య వచ్చినా సీఎం కేసీఆర్ అండగా ఉంటారని స్పష్టం చేశారు.
కవిత
జంట నగరాల పాస్టర్లు సిఎం కేసీఆర్ను దీవించేందుకు వచ్చినందుకు కవిత వారికి ధన్యవాదాలు తెలిపారు.
నాయినికి కేక్ తినిపిస్తూ..
దేశంలో ఎక్కడ లేని విధంగా క్రిస్టియన్ భవన్ను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దేనని అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.