తమిళనాడు గవర్నర్గా కృష్ణంరాజు?: ప్రభాస్కు గాలమా? తేల్చి చెప్పిన బీజేపీ!
ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజును తమిళనాడు గవర్నర్గా నియమిస్తారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
విజయవాడ/చెన్నై: ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజును తమిళనాడు గవర్నర్గా నియమిస్తారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన పేరును కేంద్రం పరిశీలిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కృష్ణం రాజు పేరు దాదాపు ఖరారయిందని అంటున్నారు. కాగా, ప్రస్తుతం తమిళనాడు ఇంచార్జి గవర్నర్గా సిహెచ్ విద్యాసాగర రావు ఉన్నారు. విద్యాసాగర రావు మహారాష్ట్ర గవర్నర్. గత ఏడాదిలో తమిళనాడు గవర్నర్ గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగిసిన అనంతరం విద్యాసాగర రావు ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు.
{photo-feature}
ఇదిలా ఉండగా, తమిళనాడు గవర్నర్గా కృష్ణం రాజు అనే పుకార్ల పైన బీజేపీ ఓ పత్రికతో స్పందించిందని తెలుస్తోంది. అయితే, ఇదంతా అబద్దమని, కేవలం పుకార్లేనని బీజేపీ తేల్చి చెప్పిందని అంటున్నారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications