ఉమెన్స్ డే రోజే...ఎంఈవోని చెప్పుతో కొట్టిన లేడీ టీచర్
గుంటూరు జిల్లాలోని లింగాపూర్ స్కూల్లో 6 నెలల క్రితం ఇద్దరు టీచర్ల మధ్య గొడవ జరిగింది. ఈ వివాదం విషయం ఎంఈవో రామిరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన విచారించి ఉమాదేవి అనే టీచర్ను సస్పెండ్ చేశారు. ఆ తరువాత ఉపాధ్యాయురాలు ఉమాదేవి ఎంఈవోపై ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 8 మహిళా దినోవ్సవం సందర్భంగా అమరావతిలో ప్రత్యేక కార్యక్రమానికి ఎంఈవో రామిరెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ఆయన రావడం గమనించిన లేడీ టీచర్ ఉమాదేవి కార్యక్రమం జరుగుతుండగా ఎంఈవో రామిరెడ్డిపై హఠాత్తుగా దాడి చేసి చెప్పుతో కొట్టారు. ఉపాధ్యాయురాలు ఉమాదేవి అనూహ్య ప్రవర్తనతో తోటి ఉపాధ్యాయులు షాక్ అయ్యారు. సస్పెండ్ చేసినందుకు చెప్పుతో కొట్టడం దిగ్బ్రాంతి చెందారు.
తనను చెప్పుతో కొట్టిన లేడీ టీచర్ ఉమాదేవిపై ఎంఈవో రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More From
-
సరికొత్త పథకాలతో మహిళలకు వరాలు -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications