డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచాం.. పోలవరంలో అవకతవకలు వాస్తవమే: టీడీపీ ఎంపీ
పోలవరం భూసేకరణలో గతంలో అవకతవకల మాట నిజమేనన్నారు. అయితే ఈ అవకతవకలను అధికారులు సరిద్దుతున్నారని వెల్లడించారు.
ఏలూరు: పార్టీ అధినేతతో విభేదాల గురించి స్పందిస్తూ.. టీడీపీ ఎంపీ మాగంటి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పర్యటనలకు తాను హాజరవడం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అదే సమయంలో అధినేత చంద్రబాబుపై తనకెలాంటి కోపం లేదని చెప్పారు.
ఇక వేదికల మీద ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాను వేదికలు ఎక్కడం లేదని మాంగటి బాబు స్పష్టం చేశారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న విభేదాలు ఉండటం సహజమేనని చెప్పుకొచ్చారు.

ఇక గత ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. డబ్బు ఖర్చు చేయడం ద్వారానే గెలిచామని ఆయన పేర్కొనడం గమనార్హం. అంతేకాదు, పోలవరం భూసేకరణలో గతంలో అవకతవకల మాట నిజమేనన్నారు. అయితే ఈ అవకతవకలను అధికారులు సరిద్దుతున్నారని వెల్లడించారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications