పవన్ కళ్యాణ్! ఫ్యాక్ట్స్ తెలుసు, అక్కడ పోరాడు, అందుకే జగన్ రాజీడ్రామా: జవహర్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మంత్రి జవహర్ విమర్సలు గుప్పించారు.
తన ప్రజా సంకల్ప యాత్రకు స్పందన లేకపోవడంతో జగన్ రాజీనామాలు అంటూ జగన్నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. రాజీనామాలతో లాభం లేదని, కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే ఇది అన్నారు.

పవన్ కళ్యాణ్ నిధుల విషయంలో ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని చెబుతున్నారని, కానీ నిజాలు ప్రజలకు తెలుసునని చెప్పారు. పవన్ పోరాటం చేయాల్సిన చోట చేయాలన్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications