వారిని శిక్షించాల్సిందే: డ్రగ్ ఇష్యూపై లోకేష్, సబర్వాల్కు స్వేచ్ఛ ఇచ్చామని కేసీఆర్
ఏపీలో డ్రగ్స్ వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ప్రోత్సహించేది లేదని మంత్రి నారా లోకేష్ గురువారం చెప్పారు. డ్రగ్స్ ఎవరు వాడినా శిక్ష పడాల్సిందే అన్నారు.
అమరావతి: ఏపీలో డ్రగ్స్ వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ప్రోత్సహించేది లేదని మంత్రి నారా లోకేష్ గురువారం చెప్పారు. డ్రగ్స్ ఎవరు వాడినా శిక్ష పడాల్సిందే అన్నారు.
డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తమంగా ఉండాలన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు తాము ఎన్నికల్లో చెప్పిన 90 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. మిగిలిన పది శాతం హామీలను కూడా రానున్న రోజుల్లో అమలు చేస్తామన్నారు.
అకున్కు పూర్తి స్వేచ్ఛ: కేసీఆర్
డ్రగ్ కేసు వ్యవహారంలో అకున్ సబర్వాల్కు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్లు కెసీఆర్ న్యూఢిల్లీలో చెప్పారు. డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతామన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications