వారిని శిక్షించాల్సిందే: డ్రగ్ ఇష్యూపై లోకేష్, సబర్వాల్కు స్వేచ్ఛ ఇచ్చామని కేసీఆర్
ఏపీలో డ్రగ్స్ వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ప్రోత్సహించేది లేదని మంత్రి నారా లోకేష్ గురువారం చెప్పారు. డ్రగ్స్ ఎవరు వాడినా శిక్ష పడాల్సిందే అన్నారు.
అమరావతి: ఏపీలో డ్రగ్స్ వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ప్రోత్సహించేది లేదని మంత్రి నారా లోకేష్ గురువారం చెప్పారు. డ్రగ్స్ ఎవరు వాడినా శిక్ష పడాల్సిందే అన్నారు.
డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తమంగా ఉండాలన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు తాము ఎన్నికల్లో చెప్పిన 90 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. మిగిలిన పది శాతం హామీలను కూడా రానున్న రోజుల్లో అమలు చేస్తామన్నారు.
అకున్కు పూర్తి స్వేచ్ఛ: కేసీఆర్
డ్రగ్ కేసు వ్యవహారంలో అకున్ సబర్వాల్కు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్లు కెసీఆర్ న్యూఢిల్లీలో చెప్పారు. డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతామన్నారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications