ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఏపీకి ఇవ్వాలి, అందుకే అప్పు: పల్లె
అనంతపురం: ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రాయితీలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తేల్చి చెప్పారు. ప్రజల అవసరాల కోసమే తమ ప్రభుత్వం అప్పు చేస్తోందన్నారు.

తమ ప్రభుత్వం పైస అప్పు చేస్తే పది పైసలు ఆదాయం వచ్చే విధంగా ఆలోచన చేస్తుందని తెలిపారు. తమకు రాజకీయ ప్రయోజనాల కంటే ఏపీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు.
More From
-
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications