జగన్పై పేర్ని గుర్రు, అజ్ఞాతం వీడి..: తమ్ముళ్ల హంగామా

మాజీ మంత్రి పార్థసారథి, వేదవ్యాస్ పార్టీలో చేరడంపై పేర్ని నాని కినుక వహించినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలంటూ బందరులో పేర్ని నాని నివాసం ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 10 మంది అనుచరులైతే ఏకంగా నాని పోటీ చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టారు.
కైకలూరులో తెలుగు తమ్ముళ్ల హంగామా
కృష్ణా జిల్లాలోని కైకలూరులో తెలుగుదేశం పార్టీ సమావేశం రసాభాసగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు టికెట్ ఇవ్వకపోవడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. టిడిపి కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. వెంకటరమణ వద్దని వారించినా వారు వినిపించుకోలేదు.
పార్టీకి, బాబుకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నాలు చేశారు. టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఇలాగే చేస్తామని హెచ్చరించారు. కాగా, పొత్తులో భాగంగా కైకలూరు బిజెపికి వెళ్లింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications