వర్క్షాప్లో కేటీఆర్, ఆస్ట్రేలియావారితో బాబు(పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదును స్మార్ట్ గ్రీన్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వం లక్ష్యమని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు శుక్రవారం అన్నారు.
స్మార్ట్ సిటీ అంటే రోడ్లు సౌకర్యాలు మెరుగుపర్చడమే కాదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ముఖ్యమని కేటీఆర్ అన్నారు.
త్వరలో మెట్రో పోలీసు వరల్డ్ కాంగ్రెసును హైదరాబాదులో నిర్వహించనున్న తరుణంలో జీహెచ్ఎంసీ, ఆస్కీ, వివిధ ప్రభుత్వం శాఖల అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
కేటీఆర్
హైదరాబాదు నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి రావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.
కేటీఆర్
తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే 39 శాతం పట్టణీకరణ చెందిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.
కేటీఆర్
హైదరాబాదును స్మార్ట్ గ్రీన్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వం లక్ష్యమని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు శుక్రవారం అన్నారు.
కేటీఆర్
స్మార్ట్ సిటీ అంటే రోడ్లు సౌకర్యాలు మెరుగుపర్చడమే కాదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ముఖ్యమని కేటీఆర్ అన్నారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం లేక్ వ్యూ అతిథి గృహంలో పలువురు అధికారులతో చర్చలు జరిపారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం లేక్ వ్యూ అతిథి గృహంలో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సీన్ కెల్లీ పుష్పగుచ్ఛం ఇస్తూ..
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం లేక్ వ్యూ అతిథి గృహంలో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సీన్ కెల్లీ కలిశారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం లేక్ వ్యూ అతిథి గృహంలో కెనడా స్ట్రాటెజిక్ అడ్వయిజర్ జీవీ శంకర్ కలిశారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం లేక్ వ్యూ అతిథి గృహంలో కెనడా స్ట్రాటెజిక్ అడ్వయిజర్ జీవీ శంకర్ కలిశారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహంలో అనిల్ సర్దానా కలిశారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహంలో అనిల్ సర్దానా కలిశారు.