జగన్కు షాక్: అక్రమాస్తుల కేసు వేగం చేయాలని పిల్, బెంగళూరుకు సీబీఐ నో
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని హైకోర్టులో సోమవారం నాడు పిల్ దాఖలైంది. విజయవాడకు చెందిన వేదవ్యాస్ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు.
వేదవ్యాస్ వేసిన పిల్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దర్యాఫ్తు పురోగతి వివరాలు తెలపాలని హైకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లపై అభ్యంతరం తెలిపిన సీబీఐ

జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లపై సీబీఐ అభ్యంతరం తెలిపింది. అవసరమైనప్పుడు బెంగళూరు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ పిటిషన్ వేశారు. అదే విధంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ షరతులు సడలించొద్దని కోర్టును సీబీఐ కోరింది. షరతులు సడలిస్తే విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications