పీవీ చేస్తే ఇరవై ఏళ్లు పట్టిందా, శభాష్: వెంకయ్యకి ప్రధాని మోడీ కితాబు
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. బుధవారం నాడు కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశం సందర్భంగా వెంకయ్య, ప్రధాని మోడీ మధ్య చర్చ జరిగింది. ఈ సమయంలో వెంకయ్యను మెచ్చుకున్నారు.
మంగళవారం నాడు తాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో కలిసి నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వే లైన్ను ప్రారంభించానని చెప్పారు. ఈ రైల్వే లైను ప్రాజెక్టుకు 1996లో నాటి ప్రధాని పీవీ నర్సింహా రావు శంకుస్థాపన చేశారని, కాంగ్రెస్ తన పదేళ్ల పాలనలో దీనిని పూర్తిగా విస్మరించిందన్నారు.

ఆ ప్రాజెక్టును ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు పూర్తి చేసిందని ప్రధాని మోడీకి కేంద్రమంత్రి వెంకయ్య వివరించారు. దీంతో ప్రధాని మోడీ ఆనందించారు. వెంకయ్య మంచి పని చేశారని, పీవీ నర్సింహా రావు చేసిన రైల్వే లైన్కు కూడా 20 ఏళ్లు పట్టిందా అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications