పోలవరం పనులకు తొలగిన అడ్డంకి: కేంద్రం క్లియరెన్స్
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ పనులకు ప్రధాన అడ్డంకి తొలగింది. పోలవరం పనుల నిలిపివేత ఆదేశాలపై ఉన్న స్టే ను మరో ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో పోలవరం పనులకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా కొనసాగనున్నాయి.

పోలవరంపై నితిన్ గడ్కరీ సమీక్ష
పోలవరం పనుల పురోగతిపై కేంద్రమంత్రి గడ్కరీ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పునరావాసం, ఆర్థికసాయం అంశాల్లో సవరించిన అంచనాలపై ఉన్నతాధికారులతో చర్చించారు.

Recommended Video

సిఎం చంద్రబాబు పోలవరం నిధుల గురించి గడ్కరీకి లెటర్
ఈ సమీక్షలో జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. జులై 11న పోలవరం ప్రాజెక్టును గడ్కరీ సందర్శించనున్నారు. ఈ పర్యటనకు ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అన్ని అంశాలను అధికారులను గడ్కరీ అడిగి తెలుసుకున్నారు.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications