ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీగా దొంగ సొత్తు స్వాధీనం

|
Google Oneindia TeluguNews

ఏలూరు: తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా దొంగ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరుకు చెందిన ప్రధాన నిందితుడు నాగమల్లేశ్వర రావు, నాగరాజులతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన షేక్ అజిజ్, సమీరా, మస్తాన్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 లక్షల నగదుతో పాటు బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 17 రకాల దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ముఠా సభ్యుల్లో మరో ఇద్దర్ని అరెస్టు చేయవలసి ఉంది.

English summary
Police recover huge amount in Eluru in West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X