బ్రెయిన్ స్ట్రోక్: రైల్వే ఎస్ఐ రమణయ్య మృతి..
మృతదేహన్నికడప జిల్లాలోని అతని స్వగ్రామం మైదుకూరుకు తరలించారు.
ప్రకాశం: ఒంగోలు రైల్వే ఎస్ఐ రమణయ్య బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

మృతదేహన్నికడప జిల్లాలోని అతని స్వగ్రామం మైదుకూరుకు తరలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications