కెసిఆర్కు డిఎస్ అమ్ముడుపోతారు: రాజలింగం
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి కాంగ్రెసు పక్ష నేతగా డి. శ్రీనివాస్ ఎన్నికను ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజలింగం తీవ్రంగా వ్యతిరేకించారు. డిఎస్పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అమ్ముడుపోతారని ఆయన ఆరోపించారు. ఓటింగ్ లేకుండా కాంగ్రెసు పక్ష నేతను ఎలా ఎన్నుకుంటారని ఆయన ప్రశ్నించారు.
పార్టీ అధిష్టానం పేరు చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రెండున్నరేళ్లలో డిఎస్ పది సార్లు కూడా మండలికి రాలేదని, డిఎస్ సమావేశాలకే రారని ఆయన అన్నారు. లాలూచీ పడి అధిష్టానం డబ్బున్నవారికే పదవులు ఇస్తోందని ఆయన విమర్శించారు.

డిఎస్ ఎన్నికను వ్యతిరేకించవద్దని పది లక్షల రూపాయలు పంపిస్తే తాను వెనక్కి పంపినట్లు ఆయన తెలిపారు. సీనియారిటీ పేరుతో అధిష్టానం పెద్దలు ప్రయోజనం లేని నాయకులకు పదవులు కట్టబెడుతోందని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకునే తనను ఎన్నుకున్నట్లు డిఎస్ తెలిపారు. తమ పార్టీ అధినేత సోనియా గాంధీని సంప్రదించిన తర్వాతనే తన ఎన్నికను ప్రకటించారని ఆయన చెప్పారు. తాను, షబ్బీర్ అలీ కలిసి పనిచేయాలని అధిష్టానం పెద్దలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నా కలుపుకుని పోతామని చెప్పారు. తెరాస ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేస్తామని చెప్పారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications