దత్తత గ్రామంలో సచిన్
నెల్లూరు: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామం పీఆర్ కండ్రికలో పర్యటించారు. తాను దత్తత తీసుకున్న గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. బుధవారం గ్రామానికి చేరుకున్న సచిన్ కు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో 1.15 కోట్ల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించి..గ్రామం మొత్తం పర్యటించారు. అనంతరం స్వచ్ఛభారత్ పై అధికారులతో సచిన్ ఇష్టాగోష్టి నిర్వహించారు. తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగ రెండేళ్లలోనే గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని కొనియాడారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications