పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన ఎంపీ బాబుకు షాక్: కేసీఆర్ మంచోడన్న మల్లారెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు మల్లా రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ మంచి ముఖ్యమంత్రి అని ఆయన శుక్రవారం నాడు కితాబిచ్చారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో పేదలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు. కేసీఆర్ మంచి ముఖ్యమంత్రి అన్నారు.

కష్టపడే, న్యాయమైన ముఖ్యమంత్రి అని చెప్పారు. అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రికి అందరు సహకరించాలని కోరారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో మల్లారెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ కూడా పోటీ చేశారు. అయితే, పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ మల్లారెడ్డికి మద్దతు పలికారు. కాగా, పలువురు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారు. ఇప్పుడు మల్లారెడ్డి ముఖ్యమంత్రిని పొగడటంతో అనుమానాలకు తావిస్తోంది.
-
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?












Click it and Unblock the Notifications