తిరుమలలో 44 మంది అన్యమతస్తులకు త్వరలో నోటీసులు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న 44 మంది అన్యమతస్తులకు రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్లు టిటిడి తెలిపింది.
ఉద్యోగుల వివరణ తర్వాత దేవస్థానం చర్యలు తీసుకోనుంది. నిబంధనలకు విరుద్దంగా 44 మంది అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు.

1989-2007 మధ్య టీటీడీలో 37మంది అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు. 2007 తర్వాత టీటీడీలో ఏడుగురు అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు.












Click it and Unblock the Notifications