వాలెంటైన్స్ డే: 'తల్లి దండ్రులను పిలిపించి మరీ పెళ్లిళ్లు చేస్తాం'
బెంగుళూరు: వాలెంటైన్స్ డే కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. కానీ, భారత్లో మాత్రం అందుకు భిన్నంగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 14న బయట కనిపించే ప్రేమికులను పట్టుకుని వివాహం చేస్తామని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ), భజరంగ్ దళ్ సంస్ధలు హెచ్చరికలు జారీ చేశాయి.
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు పేరుతో విచ్చలవిడి కార్యకలాపాలు చేస్తే ఊరుకునేది లేదని వీహెచ్పీ నేతలు రామరాజు, వెంకటేశ్వర రాజు హెచ్చరించారు. ప్రేమికులు ఆరోజు జంటగా కనిపిస్తే వారి తల్లిదండ్రులను పిలిపించి పెళ్లిళ్లు చేస్తామని వారు స్పష్టం చేశారు.

పబ్లు, హోటళ్లు, రిసార్ట్స్ ప్రేమికుల రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకూడదని వీహెచ్పీ నేతలు సోమవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
More From
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications