వెళ్లిపోమన్న చింతల, అందరిముందు వెక్కివెక్కి ఏడ్చిన పీజేఆర్ కూతురు
హైదరాబాద్: దివంగత పీ జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) తనయ విజయా రెడ్డి సోమవారం నాడు కంటతడి పెట్టారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఖైరతాబాద్ శాసన సభ్యుడు చింతల రామచంద్రా రెడ్డి ఆమెను వేదిక పై నుంచి దిగిపోవాలని సూచించారు. దీంతో ఆమె కంటతడి పెట్టారు.
పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, విజయా రెడ్డి తదితరులు వచ్చారు.

విజయా రెడ్డి వేదిక పైకి వచ్చారు. ఆమె ఏ హోదాతో వేదిక పైకి వచ్చారని చింతల ప్రశ్నించారు. వేదిక దిగిపోవాలని సూచించారు. దీంతో విజయా రెడ్డి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె అందరి ఎదుటే వెక్కి వెక్కి ఏడ్చారు.
అయితే, ఇదంతా నాయిని నర్సింహా రెడ్డి సమక్షంలోనే జరిగింది. నాయిని చింతల రామచంద్రా రెడ్డిని వారించారు. విజయా రెడ్డిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే, విజయా రెడ్డి మాత్రం నాయిని చెప్పినా ఆగకుండా, ఏడుస్తూనే వెళ్లిపోయారు. అక్కడి వారు కొందరు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications