బెజవాడ చంటి లొంగిపోయాడు : మహిళను వేధించిన కార్పోరేటర్..
శంషాబాద్ : విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఎదర్కొంటున్న విజయవాడ కార్పోరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్లు, అలియాస్ చంటి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ప్రస్తుతం చంటిని పోలీసులు విచారిస్తున్నట్టుగా సమాచారం.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం మీదుగా గన్నవరం బయలుదేరిన కార్పోరేటర్ చంటి, విమానంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంటూ శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ కేసు నమోదు చేసింది. తనపై వచ్చిన ఆరోపణల పట్ల స్పందించిన చంటి మాత్రం అంతా అవాస్తవమని, మహిళ ఫిర్యాదును కొట్టిపారేశారు.

చంటిని కేసు నుంచి తప్పించడానికి ఓ టీడీపీ ఎంపీ కూడా ప్రయత్నాలు సాగించారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే చంటి శుక్రవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం ఆసక్తికరంగా మారింది. మరి విచారణలో చంటి దోషి అని తేలుతుందో..! లేక పోలీసులు క్లీన్ చిట్ ఇస్తారో..! తెలియాలంటే విచారణ ముగిసే దాకా ఓపిక పట్టాల్సిందే.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications