"వన్ ఎంపీ... వన్ ఐడియా" వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన విశాఖ ఎంపీ
విశాఖపట్నం: విశాఖపట్నం పార్లమెంట్ నియోజక వర్గంలో ఎంపీ నిధులు అందరికీ ఉపయోగపడేలా ఎలా ఖర్చు చేయాలో మంచి సలహాలను ఇవ్వాలంటూ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రజలను కోరారు. "వన్ ఎంపీ... వన్ ఐడియా" పేరుతో వాల్ పోస్టర్ను ఆదివారం విసాఖలో ఆవిష్కరించారు.
సంవత్సారనికి ఒక్కో ఎంపీకి రూ. 5 కోట్లు నిధులు వస్తాయని, వాటిని ఏ విధంగా తన నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించాలో మంచి సలహాలు ఇవ్వాల్సిందిగా కోరారు. వాటి వల్ల అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఎవరైనా సరే తమ ఆలోచనలను పంచుకోవచ్చని, అన్నింటికంటే మంచి ఆలోచనలు, సలహాలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications