విశాఖ భూ కుంభకోణం: కీలకసూత్రధారి ఆస్తులపై ఏసీబీ దాడి
విశాఖ భూకుంభకోణంలో కీలకసూత్రధారిగా చెబుతున్న శంకర రావు ఆస్తులపై బుధవారం నాడు ఏసీబీ దాడులు నిర్వహించింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తదితర ఆరుచోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
విశాఖ: విశాఖ భూకుంభకోణంలో కీలకసూత్రధారిగా చెబుతున్న శంకర రావు ఆస్తులపై బుధవారం నాడు ఏసీబీ దాడులు నిర్వహించింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తదితర ఆరుచోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
శంకర రావు పైన ఆధాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేశారు. శంకర రావు విశాఖ రూరల్ తహసీల్దారుగా ఉన్నప్పుడు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. విశాఖ స్కాంలో శంకర రావు కీలక సూత్రధారి అని కలెక్టర్ నివేదిక ఇచ్చారు.

More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications