విశాఖలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్, దారుణ హత్య: మేనమామపై అనుమానం
విశాఖ: ఏపీలోని విశాఖ జిల్లా దేవరాపల్లిలో మంగళవారం అదృశ్యమైన చిన్నారి దివ్య (7) దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని దేవరాపల్లి శివారి క్వారీలో గురువారం స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్కు తరలించారు. ఈ నెల 22వ తేదీన చిన్నారి దివ్య పాఠశాల నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమైంది.

బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బాలిక మేనమామ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications