ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి గురువారం కన్నుమూశారు. ఆమె వయసు 50 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆమె గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
కార్టూనిస్ట్గా అటు రాశిలోనూ, ఇటు వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న ఏకైక మహిళ ఆమె. తక్కువ కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కార్టూన్ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబుల సరసన నిలబడే స్థాయి చేరుకున్నారు.

దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో కారణంగా శారీరకంగా పటిష్టంగా లేరు. అయినా సరే పలురకాల కార్టూన్లు గీసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. సావిత్రిబాయ్ పూలే మోమోరియల్ ట్రస్ట్ ద్వారా రాగతి కుటుంబ సభ్యులు ఆమె అవయవాల్ని దానం చేశారు.
More From
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications