ఏపీ ప్రజలకు శుభవార్త: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన
ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు.
అమరావతి: ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు.
జీఎస్టీ ప్రభావం రాష్ట్ర వృద్ధి రేటుపై పడలేదన్నారు. కృష్ణా జిల్లాలోను కానూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీతో రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు (11.72 శాతం) సాధించిందని చెప్పారు.

స్థిరాస్తి రంగంలో మాత్రం ఆశించిన స్థాయిలో వృద్ధి లేదన్నారు. వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేయకుండా ఆదాయం పెంచే విధంగా అధికారులు పని చేయాలన్నారు. శాఖా పరంగా రూ.40 వేలకోట్లు పన్ను వసూలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు అందులో 44 శాతం వసూలు జరిగిందన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications