రేపు ఇచ్చాపురంలో వైసీపి బహిరంగ సభ..! పైలాన్ ను ఆవిష్కరించనున్న జగన్..!!
శ్రీకాకుళం/ హైదరాబాద్ : ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పెద్ద కొజ్జీరియా నుంచి ప్రారంభం అవుతుందని వైస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఉదయం 11 గంటలకు లొద్దకుట్టి గ్రామం వద్ద భోజన విరామం కోసం ఆగుతారని తెలిపారు. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి బయలుదేరి గం.1.15 నిమిషాలకు ఇచ్చాపురంలోని పైలాన్ వద్దకు జగన్ చేరుకుంటారు. ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్ లో జరిగే బహిరంగసభ ప్రాంతానికి చేరుకొని 1.30కు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని రఘురామ్ పేర్కొన్నారు.

వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సుధీర్ఘ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో జగన్ పాల్టొంటారు. అంతకు ముందు పాదయాత్రకు చిహ్నంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను జగన్మోహనం రెడ్డి ఆవిష్కరిస్తారు. జగన్ పాద యాత్ర ముగింపు కార్యక్రమాన్ని వైసీపి శ్రేణులు గొప్ప పర్వదినంగా జరుపుకునేందుకు సన్నామలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఇచ్చాపురం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ట్టు తెలుస్తోంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications