స్పీకర్పై అవిశ్వాసం: ఏం చేద్దాం.. ఎమ్మెల్యేల మద్దతు లేక జగన్ డైలమా
సభాపతి కోడెల శివప్రసాద రావు పైన అవిశ్వాస తీర్మానం పెడతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రకటించారు. అయితే అవిశ్వాసంపై వైసిపి డైలమాలో ఉందని
అమరావతి: సభాపతి కోడెల శివప్రసాద రావు పైన అవిశ్వాస తీర్మానం పెడతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రకటించారు. అయితే అవిశ్వాసంపై వైసిపి డైలమాలో ఉందని తెలుస్తోంది.
స్పీకర్పై తీర్మానం ఇస్తే యాభై మంది ఎమ్మెల్యేలు మద్దతు కావాలి. అయితే 50 మంది సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేకపోవడంతో తర్జనభర్జన పడుతోంది. వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గకపోతే పరిస్థితేంటి, ఎలా ముందుకెళ్లాలని జగన్ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారని.

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై తాము అవిశ్వాస తీర్మానం పెడతామని వైసిపి ప్రకటించింది. దానికి సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. అవిశ్వాస తీర్మానం పెడితే పోయేదేం లేదన్నారు. గతంలో జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టారు.. కానీ నెగ్గలేదు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications