ఆయన మనిషి కాదా: 'సారీ'పై వైసిపి, బాబు సెటిల్మెంట్ చేశారని టిడిపి నేతలే..
రవాణా శాఖ కార్యాలయం ఘటనలో టిడిపి నేతలు అధికారులకు క్షమాపణ చెప్పారు సరే గానీ కానిస్టేబుల్ పైన దాడికి పాల్పడ్డారని, ఆయనకు ఎందుకు చెప్పలేదని వైసిపి సభ్యులు అనిల్ యాదవ్ నిలదీశారు.
విజయవాడ: రవాణా శాఖ కార్యాలయం ఘటనలో టిడిపి నేతలు అధికారులకు క్షమాపణ చెప్పారు సరే గానీ కానిస్టేబుల్ పైన దాడికి పాల్పడ్డారని, ఆయనకు ఎందుకు చెప్పలేదని వైసిపి సభ్యులు అనిల్ యాదవ్ నిలదీశారు.
ఆయన సోమవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. టిడిపి నేతలు ప్రజా సమస్యల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లలేదన్నారు. ఐపీఎస్ పైన దాడి చేసి సారీతె సరిపెడతారా అని నిలదీశారు.

రాష్ట్రంలో చట్టం లేదనుకుంటున్నారా అన్నారు. అధికారులకు టిడిపి నేతలు క్షమాపణలు చెప్పారని, మరి కానిస్టేబుల్ మనిషి కాదా.. ఆయనకు సారీ చెప్పరా అన్నారు. సీఎం గారే సెటిల్మెంట్ చేసినట్లుగా చెబుతున్నారన్నారు.
సీఎం సెటిల్ చేశారని టిడిపి నేతలే చెబుతున్నారన్నారు. టిడిపి నేతలు ప్రయివేటు పనుల కోసం వెళ్లి దాడి చేశారన్నారు. నాడు మహిళా ఎమ్మార్వో వనజాక్షి జుట్టు పట్టి లాగితే చంద్రబాబు తన ఎమ్మెల్యేను కాపాడారన్నారు.
నందిగామ ఇష్యూను ఇక్కడకు లాగడం సరికాదన్నారు. ఆ రోజు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో అమాయకులు చనిపోతే జగన్ అధికారిని నిలదీశారని చెప్పారు. ఆనాడు ప్రజల కోసమే జగన్ అడిగారన్నారు. చంద్రబాబు హయాంలో పోలీసులకే రక్షణ లేదన్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications