వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చివరి త్రైమాసిక ఫలితాలు: ఇన్ఫోసిస్ లాభం రూ.3,690 కోట్లు

|
Google Oneindia TeluguNews

ముంబై: ఇన్ఫోసిస్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను చివరి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. జనవరి - మార్చి త్రైమాసికానికి గాను ఇన్ఫోసిస్ రూ.3,690 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 28.2 శాతం క్షీణించింది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 5,129 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

అయితే 2016-17 సంవత్సరానికి నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 2.4 శాతం వృద్ధి సాధించింది. గత ఏడాది జనవరి -మార్చిలో సంస్త లాభం రూ.3603 కోట్లుగా ఉంది.

Infosys net profit at Rs 3,690 crore; 10 key takeaways from Q4 results

ఈ త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.18,083 కోట్లు కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017-2018 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ లాభం 11.7 శాతం పెరిగింది.

ఆదాయం 3 శాతం పెరిగి రూ.70,522 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ సీఈవోగా సలీల్ పరేఖ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన తొలి త్రైమాసిక ఫలితాలు ఇవి.

English summary
Infosys reported its results for the quarter ended March 31 on Friday which were largely in-line with market expectations. India’s second-largest software services exporter reported a net profit of Rs 3,690 crore which was in-line with a CNBC-TV18 poll of Rs 3,670 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X