టాప్ సెల్లింగ్ మోడళ్లపై రేట్లు తగ్గించిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తమ కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ల కానుకను ప్రకటించేసింది. తన టాప్ సెల్లింగ్ మోడల్ టీవీలపై డిస్కౌంట్లను అందిస్తోంది.
వివిధ మోడళ్ల టీవీలపై 5 నుంచి 15శాతం తగ్గింపు ధరల్లో ఆఫర్ చేస్తోంది.
ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. 32 - 43 అంగుళాల టీవీలపై రూ. 1,000 నుంచి రూ .2,500 వరకు ఈ తగ్గింపు ఉండనుంది.

75 ఇంచెస్ టీవీలపై రూ45వేల రూపాయల వరకు (15 శాతం) తగ్గింపును అందివ్వనుంది. టిసిఎల్, షావోమి బిపిఎల్, వూ, కోడాక్ మార్కెట్ ప్రత్యర్థులపోటీని అధిగమించేలా ఈ తగ్గింపు ధరలను వెల్లడించినట్లు తెలుస్తోంది..
అంతేగాక, రానున్న పండుగసీజన్లో క్యాష్బ్యాక్లు, ఇతర బహుమతులను వినియోగదారులకు అందించనున్నట్లు ప్రకటించింది. కాగా, శాంసంగ్ తన టెలివిజన్ సెట్లపై రేట్లు తగ్గించడం వరుసగా ఇది రెండవసారి కావడం గమనార్హం.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications