బస్సులో పోకిరీ.. మహిళలను వేధించిన మందుబాబుకు జైలుశిక్ష
హైదరాబాద్ : ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణీకుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ మందుబాబు ఆట కట్టించారు మహిళా కండక్టర్. ఫూటుగా తాగి బస్సెక్కిన సదరు పోకిరీ మందుబాబు చేష్టలతో మహిళా ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. మద్యం మత్తులో తూలుతూ అసభ్యంగా ప్రవర్తించిన సదరు మందుబాబుకు జైలుశిక్ష పడింది.

బాలాపూర్ కు చెందిన శ్రీనివాస్ సికింద్రాబాద్ కు వెళుతున్న మిధాని డిపోకు చెందిన సిటీ బస్సులో ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లాక లేడీ కండక్టర్ తో పాటు మహిళా ప్రయాణీకులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఫుల్లుగా మందు తాగిన అతగాడి అసభ్య ప్రవర్తనతో విసిగిపోయిన మహిళా కండక్టర్.. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర బస్సు ఆపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. సెవెన్త్ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరచడంతో 3 రోజుల జైలుశిక్ష విధించారు న్యాయమూర్తి. అలాగే 100 రూపాయల జరిమానా విధించారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications