పోలీస్ కస్టడీకి హాజీపూర్ కిల్లర్.. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు..!
హైదరాబాద్ : నరరూప రాక్షసుడు, హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించేలా.. నల్గొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఓకే చెప్పింది. బుధవారం (08.05.2019) నాటి నుంచి 13వ తేదీ వరకు అనుమతించింది. ఆ మేరకు వరంగల్ సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న నిందితుడిని బుధవారం నాడు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు రాచకొండ పోలీసులు.
అదలావుంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బాధిత కుటుంబాలు.. మంగళవారం నాడు మంత్రులను కలిసేందుకు సచివాలయానికి వచ్చారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నిందితుడికి తగిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు హోం మినిస్టర్ మహమూద్ అలీ, మరో మంత్రి ఈటల రాజేందర్. బాధితుల వెంట బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హాజీపూర్ ఘటనపై విచారణ వేగవంతం అయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయిస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications