సోషల్ మీడియాకు భార్య అంకితం.. విసిగి వేసారి భర్త సూసైడ్..
సోషల్ మీడియా జీవితాలను ఛిద్రం చేస్తోంది. యువతే కాదు.. ఆలు మగల మధ్య కూడా విభేదాలకు దారితీస్తోంది. హైదరాబాద్లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. టిక్టాక్ మోజులో పడిన ఓ భార్య వల్ల భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్నగర్ సమీపంలోని ఫతేనగర్లో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
పవన్ నీమ్కార్, ప్రియాంక నీమ్కార్కు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. కొంతకాలం వరకు వారిద్దరూ బాగానే ఉన్నారు. కానీ ప్రియాంకకు సోషల్ మీడియా అలవాటు ఎక్కువ అయ్యింది. రాత్రికిరాత్రే టిక్టాక్లో వీడియోలు చేస్తూ వచ్చింది. టిక్టాక్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతడంతో ప్రియాంక సోషల్ మీడియాకే అంకితం అయిపోయింది.

ఇది గమనించిన భర్త పవన్.. ఆమెను పలు మార్లు మందలించాడు. వీరిద్దరూ కొన్నిసార్లు ఘర్షణ కూడా పడ్డారు. ప్రియాంక ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీంతో భర్త విసుగు చెంది ఆదివారం ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు పవన్ మృతికి కోడలు ప్రియాంకనే కారణమని పవన్ తల్లి బాలానగర్ డీసీపీ పద్మజకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై లిఖిత పూర్వక ఫిర్యాదు పోలీసుస్టేషన్లో అందజేశారు.
Recommended Video
సోషల్ మీడియా ద్వారా భర్తను పట్టించుకోకపోవడం కలకలం రేపింది. కట్టుకున్న భర్త బాధను పట్టించుకోకపోతే ఏం చేయాలి.. తన బాధను ఎవరితో చెప్పుకోవాలె తెలియలేదు. ఇక జీవతం చాలు అని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వారి కుటుంబానికి శోకాన్ని తీరాని మిగిల్చాడు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications