నిజమైన రాజకీయ ఓటరు ,ముఖేష్ గౌడ్
తెలంగాణకు చెందిన మాజీమంత్రి ముఖేష్ గౌడ్ అంబులెన్స్ లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు .

ఈనేపథ్యంలోనే కనీసం నడవలేని స్థితిలో ఉండడంతో ఆసుపత్రి నుండి నేరుగా హైద్రబాద్ ఆబిడ్స్ లోని జీపీవో వద్ద ఉన్న పోలింగ్ బూత్ కు అంబులెన్స్ లో చేరుకున్నారు .దీంతో ఆయన స్ట్రెచర్ పైనే పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు.కాగా ఆయన గోషామహల్ ఎమ్మెల్యేగా ,కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు.
తీవ్ర అనారోగ్యం పాలైన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్...
— Oneindia Telugu (@oneindiatelugu) April 11, 2019
అంబులెన్స్ లో ఓట్ వేయడానికి అబిడ్స్ జీపీవో వద్ద ఉన్న పోలింగ్ బూత్ కు తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.#MukeshGoud #Telanganaelections pic.twitter.com/x2UDlZ8SNN
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications