Hyderabad: హైదరాబాద్లో కిడ్నాప్ కలకలం..! బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి అదృశ్యం..
రాష్ట్రంలో ఓ రాజకీయా నాయకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరిని గుర్తి తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు శరణ్ చౌదరి బయటకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారులో ఎక్కినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శరణ్ చౌదరి ఫోన్ స్వీచ్ఛాఫ్ అయింది.
కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. అటు డ్రైవర్ కు ఫోన్ చేస్తే అతని ఫోన్ కూడా స్వీచ్ఛాఫ్ వస్తుంది. దీంతో ఆందోళ చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త కనిపించడం లేదని శరణ్ చౌదరి భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా శరణ్ చౌదరి కూకట్ పల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాట్లు తెలుస్తోంది.

పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కేసు విచారణ చేస్తున్నారు. శరణ్ చౌదరి ఫోన్, డ్రైవర్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని గుర్తించడం ఇబ్బందిగా మారింది. మరోవైరు శరణ్ చౌదరి అదృశ్యంపై బీజేపీ నేతలు పోలీసులతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications