తెలంగాణలో టపాసుల అమ్మకాలు, కాల్చడంపై నిషేధం: హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు దీపావళి టపాసులు కాల్చడం, అమ్మడంపై నిషేధాలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా, తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీపావళి సందర్భంగా తెలంగాణలో బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు నిసేధం విధించింది.
కరోనా కారణంగా రాష్ట్రంలో నిషేధం విధిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాణసంచా నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండగ రోజు కేవలం 2 గంటలపాటు మాత్రమే పటాకులను కాల్చుకునే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.

Recommended Video
దేశంలోని రాజస్థాన్, ఢిల్లీ, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు టపాసులు కాల్చడంపై నిషేధం విధించాయి. కొన్ని రాష్ట్రాలు కొంత సమాయానికే పరిమితం చేశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించాయి. టపాసుల పొగ ద్వారా శ్వాసకోశ సమస్యలు వచ్చి కరోనా ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications