ముంబై పేలుళ్లు: యాకూబ్ మరణశిక్ష రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గత సెప్టెంబర్ 26, జూన్ 2 తేదీల్లో మరణశిక్షపై రెండుసార్లు స్టే విధించిన కోర్టు, మరణశిక్షపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను తోసిపుచ్చింది.
నిరుడు యాకూబ్ మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన నిర్ణయాన్నితెలియజేయశారు.

1993లో ముంబైలోని స్టాక్ ఎక్స్ఛేంజ్, ప్రముఖ సినిమా థియేటర్లు, రెండు పెద్ద మార్కెట్ల సమీపంలో జరిగిన 13 వరుస పేలుళ్లలో సుమారు 257 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications