రాష్ట్రపతి భవన్లో నల్ల త్రాచు.. పట్టుకున్న సిబ్బంది
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వర్షాలు సమృద్ధిగా కురుస్తోన్నాయి. వానలతో పాములు కూడా బయటకొస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రపతి భవన్లోకి ఓ పాము వచ్చింది. దీంతో హైరానా పడ్డ సిబ్బంది .. వెంటనే పాములను పట్టేవారిని పిలిపించారు. వెంటనే వచ్చిన వారు మూడడుగుల నల్ల త్రాచును పట్టుకొన్నారు. దీంతో అక్కడున్న సిబ్బంది హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

రాష్ట్రపతి భవన్ గేట్ నంబర్ 8 వద్దగల సెక్యూరిటీ క్యాబినె్ వద్ద పాము కనిపించింది. 3 అడుగుల త్రాచు పాము కావడంతో అక్కడున్న సిబ్బంది భయపడ్డారు. వెంటనే ఎన్జీవో సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు రంగప్రవేశం చేసి పామును బంధించారు. ఇటీవల ఢిల్లీ సమీపంలో వర్షాలు కురుస్తుండటంతో పాములు బయటకు వస్తున్నాయని వైల్డ్ లైఫ్ ఎస్ వో ఎస్ డిప్యూటీ డైరెక్టర్ వసీం అక్రం. సెక్యూరిటీ గది వద్ద పాము చొరబడిందని వసీం పేర్కొన్నారు. దీంతో తమ సిబ్బంది రంగంలోకి కాపాడారని తెలిపారు. దానిని పట్టుకొని .. అరణ్యంలో వదిలేశామని వివరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications