పొగమంచు: 30 కార్లు ఢీకొని నలుగురి మృతి(వీడియో)
న్యూఢిల్లీ: హర్యాలోని కర్నాల్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం మంచు కారణంగా భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మంచు దట్టంగా వ్యాపించడంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక వరుసగా దాదాపు 30 కార్లు ఒకదానినొకటి ఢీకొట్టాయి.
ఈ ప్రమాదంలో ఓ కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మరణించారు. రహదారిపై ట్రక్కు రిపేరు వచ్చి ఆగిపోవడంతో వెనుక నుంచి వచ్చిన వాహనం దాన్ని ఢీకొట్టింది.
పొగ మంచు వల్ల కనిపించకపోవడంతో ఇలా వరుసగా దాదాపు 30 నుంచి 40 వాహనాలు వరుసగా ఢీకొన్నాయని హైవే పెట్రోలింగ్ అధికారి మనోజ్ కుమార్ వెల్లడించారు. ఈ ఘటనలో లారీ పూర్తిగా దెబ్బతింది. పలు కార్లు నలిగిన లోహపు ముద్దలుగా కనిపించాయి.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications